పాఠశాల ను D.E, రాజీవ్ విద్యా మిషన్, గుంటూరు వారు సందర్శించారు. పాఠశాల స్థితి గతులను అడిగి తెలుసుకొని అదనపు తరగతి గది మంజూరుకు మౌఖికం గా అంగీకరించారు. గత సంవత్సరం నిర్మించిన తరగతి గది పైన మరో గది నిర్మించు టకు ఏర్పాట్లు చేయవలసి ఉందని, త్వరలోనే మరో సారి సందర్శించి మార్కింగ్ చేస్తామని అయన అన్నారు. దీనితో పాఠశాల కు 5 తరగతులకు గాను, 5 గదులు సమకూరినట్లవుతుంది . ప్రస్తుతం 2,3
తరగతులు ఒకే గదిలో నడుప బడుతున్నాయి.
27-
09-
11 నుండి 9-
10-
11 వరకు దసరా సెలవలు.
No comments:
Post a Comment