సి.డి. పాఠశాల లో జరిగిన 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నాదెండ్ల గ్రామ సర్పంచ్ శ్రీ గొట్టిపాటి సుబ్బారావు గారు విచ్చేసి పతాకావిష్కరణ కావించారు. కార్యక్రమంలో నాదెండ్ల మండల వైస్ ప్రెసిడెంట్ శ్రీ బూదాల ఆదాం గారు, తలారి వీరయ్య గారు, వార్డు మెంబర్లు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొని విజయవంతం చేశారు.
పతాకావిష్కరణగావిస్తున్న సర్పంచి గారు.
వైస్ ప్రెసిడెంట్ శ్రీ బూదాల ఆదాం గారు.
ప్రత్యేక అతిధి పాఠశాల మొదటి విద్యార్ధి శ్రీ దావల అయ్యన్న గారు.
మనవరాలు, పాఠశాల విద్యార్ధి అనితతో అయ్యన్న గారు.
విద్యార్ధుల తరపున మాట్లాడుతున్న దావులూరి సుసన్న
మూడు రంగులు
జైహింద్