Sunday, February 7, 2010

గణతంత్ర దినోత్సవ వేడుకలు 2010

PIC1. ౬౧ వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు స్వాగతం సుస్వాగతం

విద్యార్ధులు ప్రార్ధన లో ....


ప్రతిజ్ఞ చేస్తూ ....
పతాకావిష్కరణ గావిస్తూ మండల విద్యాశాఖాధికారి శ్రీ యం. వి. సుబ్బారావు గారు.
ఉపాధ్యాయ బృందం ....
పిల్లలనుద్దేశించి మాట్లాడుతూ యం..వో. గారు
మన్నె కుమార స్వామి గారు...


పుష్ప లత గారు ...

గౌతమి గారు..

సదాలక్ష్మి గారు... పాటలు పడుతూ విద్యార్ధులు ...
పిల్లలకు డైరీ లు బహుకరిస్తూ శ్రీ యం.వి. సుబ్బారావు గారు....


యం..వో గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉపాధ్యాయులు...
జయహో...!!!