Thursday, September 29, 2011

వార్షిక తనిఖీ (22-09-2011)

22-09-2011 న పాఠశాల వార్షిక తనిఖీ నిర్వహించబడినది. మండల విద్యాశాఖాధికారి శ్రీ రాజనాల కళ్యాణరావు గారు మరియు MRP లు శ్రీయుతులు M. మధుసూధన రావు, B. విజయ బాబు, T. శ్రీనివాస రావు పాఠశాలకు విచ్చేసి తనిఖీ నిర్వహించారు. పాఠశాల రికార్డులను, పాఠశాల లో అమలవుతున్న L.E.P., మధ్యాన్న భోజన పధకం, ఉచిత దుస్తుల పంపిణీ మొదలైన అంశాలను పరిశీలించి సంతృప్తి ని వ్యక్తం చేసి తగిన సూచనలు చేసారు. ఈ సందర్భం గా MEO గారు ప్రధానోపధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలియజేసారు.

No comments:

Post a Comment