Monday, March 1, 2010

బాలలదినోత్సవం, నవంబర్ ౧౪,2009

సుస్వాగతం! బాలల దినోత్సవం
ఎ. యం. సి.
& పి. టి. . సమావేశము

నవంబర్ ౧౪, ౨౦౦౯,
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సి.డి.
అంబేద్కర్ నగర్, నాదెండ్ల.



ప్రార్ధన సమావేశము ప్రతిజ్ఞ చేస్తూ విద్యార్ధులు


అతిధులు, ఆహ్వానితులు

సభా పరిచయం చేస్తూ ప్రధానోపాధ్యాయుడు ఎస్. శ్రీనివాస రావు
పాఠశాల శ్రేయోభిలాషి శ్రీ అమరమ్మ గారు మాట్లాడుతూ..

పాఠశాల కు ఐదు వేల రూపాయలు విరాళమిచ్చిన శ్రీ కాట్రగడ్డ మస్తాన్ రావు గారు క్యారం బోర్డు అందజేస్తూ..
గ్రామా సర్పంచ్ శ్రీమతి దావులురి నరసమ్మ గారు అట సామాగ్రి అందజేస్తూ..


నాదెండ్ల మండల విద్యాశాఖాధికారి శ్రీ ఎం.వి. సుబ్బారావు గారు..పాఠశాలకు విరాళమిచ్చిన మస్తాన్ రావు గారికి జ్ఞాపికను అందజేస్తూ ఉపాధ్యాయుడు శ్రీ మన్నె కుమార స్వామి గారు..

అభ్యసన సామాగ్రి అందజేస్తూ శ్రీ అమరమ్మ గారు.పాఠశాల శ్రేయోభిలాషి శ్రీ జగన్నాధమ్మ గారు




ప్రతిభా ప్రదర్శన చేస్తూ చిన్నారులు..

తల్లిదండ్రుల నుద్దేశించి ప్రసంగిస్తున్న ఎం.యి.. గారు.. ఎం.యి.. గారికి ధన్యవాదాలు తెలుపుతూ..

గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందిస్తూ..

పాఠశాల శ్రేయోభిలాషి శ్రీ నాగేంద్రం గారు..

పాఠశాల లో అమలవుతున్న కార్యక్రమాల గురించి తల్లిదండ్రులకు వివరిస్తున్న కుమార స్వామి గారు..
విద్యార్ధుల పోర్ట్ ఫోలియోలు
విద్యార్ధుల పోర్ట్ ఫోలియో గురించి వివరిస్తూ..
ధన్యవాదాలు..!!

1 comment:

  1. It is best blog I have ever seen so far. Your contribution is essential to see the better society and I am sure People like you will make the difference. keep it up.

    All the best to Kumaraswami and Srinivasrao.

    Regards,
    Ramaiah

    ReplyDelete